Home » Cricket
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ 43 ఏళ్ల వయసులో కెప్టెన్గా నియమితుడై రికార్డు సృష్టించాడు. రానున్న కౌంటీ ఛాంపియన్స్షిప్లో అండర్సన్ లాంకాషైర్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. 55 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.
ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. చాలా తక్కువ ధరకే టికెట్లు అమ్ముతుండటం విశేషం.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరి ప్రదర్శనపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్టెన్ స్పందించాడు. వాళ్లు తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉన్నట్లు తెలిపాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శనలు చేస్తున్నాడు. గత 20 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. భారత్పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పరాభవం ఎదురైందని విమర్శించారు.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 44వ పుట్టిన రోజు నేడు. క్యాన్సర్ బారిన పడినా లెక్క చేయకుండా.. చికిత్స అనంతరం కూడా జట్టుకు ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పోరాట యోధుడి కథ ఇది!
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు బ్యాటుతో, ఇటు బంతితో భారత్.. విఫలమైంది. జట్టు ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు.
టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారత్ కష్టాల్లో పడింది. పది ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.