Home » Viral News
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ ద్వారా పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్యపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
కెనడా రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలకు కేంద్రంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయానికి దగ్గరైంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ దాదాపు 150 సీట్లు గెలుచుకున్నట్టు అంచనాలు వచ్చాయి.
పాకిస్తాన్ మారదని, ఎంత మంచిగా చెప్పినా వినదని మరోసారి రుజువైంది. ఎందుకంటే పాకిస్తాన్ వరుసగా ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అప్రమత్తమైన భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
విజయవాడ సమీప రాయనపాడు గ్రామంలో చెత్త కుప్పల నుంచి తీసిన డిస్పోజ్ గ్లాసులతో రంగులు పూసి రోడ్డుకిరువైపు అందమైన తోరణాలు నిర్మించారు. గ్లాసులను చెట్లకు అలంకరించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మార్చారు.
Groom Qualification: బీహార్ రాష్ట్రానికి చెందిన మహావీర్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఆయుష్మతి కుమారి అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి పత్రికలు పంచుతూ ఉన్నారు.
బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గామ్ ఉగ్రవాద దాడుల విషయంలో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఈ దాడులను వర్ణించడంలో జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం, తాజాగా పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్ కూడా ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని భారతదేశం కోరింది. దీంతోపాటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. అయితే భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ పౌరుల సంగతేంటి, పాకిస్తాన్ పౌరులు పట్టుబడితే వారికి ఎంత శిక్ష పడుతుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.