Home » Viral News
అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడిగాలి చెమటలు పట్టిస్తోంది. ఏసీలు ఉన్న వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ వేడిని నివారించడానికి ప్రజలు వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తున్నారు.
మన దేశంలో విద్యార్థులందరూ కార్పొరేట్ కొలువులు సంపాదించాలని కలలు కంటారు. లక్షల్లో జీతం, ఏసీ ఆఫీస్లు, ఇతర సౌకర్యాలు అందించే కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్పొరేట్ ఉద్యోగం బయటకు కనిపించేంత విలాసవంతంగా ఉండదని కొందరు అంటూ ఉంటారు.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే అత్యంత బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది.
క్రికెట్లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్ల విషయంలో కొత్త రూల్స్ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్లను ఇల్లీగల్గా పరిగణించనున్నారు..
Israel Apologizes To India: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. దాడుల గురించి స్పందిస్తూ.. ‘ఇరాన్ ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యంకాదు.. అది ఆరంభం మాత్రమే. మాకు ఇది తప్ప వేరే దారి లేదు’ అని పేర్కొంది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Chandrasekaran) మరోసారి స్పందించారు. దీనిని టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు. బాధితుల పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ, ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
విమానంలో అత్యంత చెత్త సీటుగా ప్రసిద్ధి గాంచిన 11A (Seat 11A Survivor) ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇటీవల ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ ప్రమాదంలో ఆ సీటులో కూర్చున్న విశ్వశ్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనను మరువక ముందు మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో..