Home » Viral News
మనదేశంలోని ఓ మోస్తరు గ్రామాల్లో కూడా పానీపూరీ విక్రేతలు కనిపిస్తారు. దాదాపు అన్ని స్టాళ్లూ రద్దీగాగా ఉంటాయి. సాధారణంగా పానీపూరీలను అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఒక పానీపూరీ విక్రేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.. వివరాల్లోకి వెళితే..
తాజాగా ఓ వ్యక్తి కేక్ కట్ చేసిన తర్వాత భార్యకు ఇచ్చిన ట్విస్ట్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.
ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళ అతని భార్య సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో షాక్ కి గురైంది. తప్పించుకునే ప్రయత్నంలో 10వ అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది.
ఓ వ్యక్తికి అరుదైన క్యాన్సర్ ఉన్న విషయం తెలియకుండా అతని నుంచి స్పెర్మ్ను తీసుకొని యూరప్ అంతటా దాదాపు 200 మంది పిల్లలను గర్భం దాల్చడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
వివాహ సమయంలో వధూవరులు ఒకరికొకరు చాలా ప్రమాణాలు చేసుకుంటారు. అగ్ని దేవుడి సాక్షిగా, బంధువులు, కుటుంబ సభ్యుల ఎదుట కాబోయే భాగస్వామికి కొన్ని ప్రమాణాలు చేస్తారు. అవి సాధారణ జీవితానికి సంబంధించినవే అయి ఉంటాయి.
గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
పోలీసులు సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల జీవితాలను, ఆస్తులను రక్షణ కల్పిస్తుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థను తల దించుకునేలా చేశారు మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లా మల్హార్గఢ్ పోలీసులు.