Air India Flight Cancellation: సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దు
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:31 AM
సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దయింది.

రేణిగుంట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక సమస్యతో ఎయిరిండియా విమానం రద్దయింది. శనివారం ఉదయం 7.15 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతికి రావాల్సిన ఈ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రద్దు చేశారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇస్తామని, లేదా రేపు ఉదయం విమానానికి పంపుతామని, అత్యవసరమైతే మధ్యాహ్నం విమానం పంపుతామని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News