• Home » TS News

TS News

అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం

అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....

ఫార్మాకూ సంక్షోభం?

ఫార్మాకూ సంక్షోభం?

ఇరాన్‌ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడిసరకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

కేసీఆర్‌ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.

దళితులంటే చిన్నచూపు

దళితులంటే చిన్నచూపు

ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు దళితులంటే చిన్నచూపు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్‌గా దళితుడు ఉన్నందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో కొత్త, మహిళా నాయకత్వం పెరిగే సూచన..

రాష్ట్రంలో కొత్త, మహిళా నాయకత్వం పెరిగే సూచన..

తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం పెరగనుందా!? అసెంబ్లీ మూడో వంతుకుపైగా మహిళలతోనే నిండనుందా!? ఇందుకు అనుగుణంగానే, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి .........

కొరతకు కారణం చమురు కంపెనీలే..

కొరతకు కారణం చమురు కంపెనీలే..

పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్‌లో పెట్రోల్‌ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్‌ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం..

బోధనాస్పత్రులు అధికారుల చేతికి..

బోధనాస్పత్రులు అధికారుల చేతికి..

ప్రభుత్వ ఆస్పత్రులు, వాటి అనుబంధ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను గ్రూప్‌-1, 2 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు....

క్యూ కట్టిన రాజధాని

క్యూ కట్టిన రాజధాని

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ప్రకటన.....

50 శాతం పెంపు ఏ లెక్కన?

50 శాతం పెంపు ఏ లెక్కన?

కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగానే అంతరాన్ని పెంచుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి