Home » TS News
హైదరాబాద్ పారిశ్రామిక భూమార్పిడి(హిల్ట్) విధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్దానికి దిగాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి......
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది.......
రాజధాని హైదరాబాద్ దేశానికే ఫార్మా క్యాపిటల్గా ఎదగడానికి మూలమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడీపీఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......
రాబోయే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు......
తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి.. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది.......
రాష్ట్ర ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొట్టడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఒకటికి వంద సార్లు ఢిల్లీకి వెళ్లి అడుగుతానని, ముఖ్యమంత్రిగా ప్రధాని దగ్గరకు, కేంద్ర మంత్రుల దగ్గరకు.....
నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు......
మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ను రేవంత్రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది.......
తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....