Home » Shamshabad
Road Accident: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.
కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఓ మహిళ విమానంలో మహిళ హల్చల్ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసింది. ఎమర్జెన్సీ డోర్ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Fake Visa Gang Arrested: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఎయిర్పోర్టు భద్రతాసిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల బేకరీకి గల కరాచీ పేరు మార్చాలని కోరుతూ ఆ బేకరీపై బీజేపీ నేతలు దాడి చేసిన ఘటన రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
శంషాబాద్ విమానాశ్రయానికి పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించడంపై నిషేధం విధించినట్టు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. జూన్ 9 వరకు ఈ నిషేధం విధించినట్టు సీపీ వెల్లడించారు.
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
శంషాబాద్ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్కు నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు.
ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించడంతో బుధవారం ఉదయం 5.29 గంటల నుంచి ఈ నెల 10 వరకూ దేశవ్యాప్తంగా 300పై చిలుకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.