Home » YSR Congress
'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి, రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అన్నారు మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్న మాటల్ని రుజువు చేయాలని, లేకుంటే..
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై పేర్ని నాని చేసిన ఆరోపణలు తక్షణం వెనక్కి తీసుకోవాలని..
వలంటీర్ల శిక్షణ పేరిట రామ్ ఇన్ఫోకు రూ.274 కోట్ల చెల్లింపులు జరిపిన జగన్ సర్కారు, అసలు శిక్షణ ఇచ్చిందని వలంటీర్లు却 ఐప్యాక్ సంస్థే అని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు రాజకీయ ప్రయోజనాలకు మళ్లించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి
ఎన్టీఆర్ జిల్లా కీసరలోని కంచకచర్లలో వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
వైసీపీ హయాంలో రూ.200 కోట్లకుపైగా విలువ చేసే భూమిని అప్పనంగా రూ.15 లక్షలకు కట్టబెట్టిన వ్యవహారం పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం శారదా పీఠానికి గత సర్కార్ కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీడీపీ (Telugu Desam) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పెద్ద తలకాయలు మాత్రమే.. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ కాగా.. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే.. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...
హైడ్రా.. నాన్ స్టాప్గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా..
ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీలోని పలు సమస్యలతో సతమతం అవుతున్న అధినేతకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది...
బెజవాడ వరదపై విపక్షనేత వైఎస్ జగన్వి బురదజల్లుడు రాజకీయమే అని స్పష్టమైంది. బుడమేరు సృష్టించిన విధ్వంసానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలిపోయింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశంతో జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను ఒక్క కలంపోటుతో జగన్ రద్దు చేశారు...