Home » Vizag News
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఫ్రాంచైజీని సొంతం చేసుకొనేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్ 2న ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైజాగ్ వారియర్స్...
జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.
వీడు మామూలోడు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు పేర్లతో మొత్తం 90 చోరీలకు పాల్పడిన గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఏది ఎంతకాలం ఆగదన్నట్లుగా.. తిప్పికొడితే పాతికేళ్లు కూడా లేని ఇతగాడు మొత్తం 90 చోరీలు చేశాడంటే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి. ఇక వివరాల్లోకి వెళితే..
సింహాచలం చందనోత్సవం సందర్భంగా 1.2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులతో సింహగిరి కిక్కిరిసిపోయింది.
విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కామంతో కళ్లు మూసుకుపోయి ఇంగితజ్ఞానం మరిచి పశువులా ప్రవర్తిస్తూ మారుతాడనే ఆశతో భరిస్తూ వచ్చిందా నవవధువు. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. భర్త టార్చర్ రోజు రోజుకూ పెరిగిపోవడంతో సహించలేక...
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.
‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17,000 కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది.
గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.