• Home » Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

Vande Bharat Train: వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..

Vande Bharat Train: వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..

వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Kachiguda Yeshwantpur: గూడ్ న్యూస్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ కోచ్‌లు 8 నుంచి 16కు పెంపు..

Kachiguda Yeshwantpur: గూడ్ న్యూస్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ కోచ్‌లు 8 నుంచి 16కు పెంపు..

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రజలకు మంచి శుభవార్త వచ్చింది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు 8 కోచ్‌లకు బదులుగా, 16 కోచ్‌లతో ప్రయాణించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...

Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...

International Women's Day:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మహిళా సిబ్బందికి అరుదైన గౌరవం ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపే అవకాశం కల్పించింది. దీనిపై సర్వత్రా..

Vande Bharat Trial Run:  చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

Vande Bharat Trial Run: చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రైలు సర్వీసు అందుబాటులోకి తెచ్చే దిశగా భారతీయ రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. చినాబ్ వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేసింది.

Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

తిరునల్వేలి నుంచి చెన్నై వస్తున్న వందే భారత్‌ రైలు(Vande Bharat train)లో ఇచ్చిన సాంబారులో చిన్న బొద్దింకలు ఉండడం ప్రయాణికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ రైలులో శనివారం ఉదయం ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇచ్చిన సాంబారు ఇడ్లీ(Sambar Idli)లో మూడు చిన్న బొద్దింకలను గమనించి రైలు అధికారులను తెలిపాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి