Home » Uttarakhand
చాలా మంది పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పాము నీటిలోకి దూసుకొచ్చింది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Helicopter crash.. ఉత్తరాఖండ్: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతిభద్రతలు) వి.మురుగేశన్ తెలిపారు. పైలట్ సహా హెలికాప్టర్లోని ఎవరూ గాయపడలేదని చెప్పారు.
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు రద్దీ పెరిగింది. మే 2న ఆలయ తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇంతవరకూ 6.5 లక్షల మంది కేదార్నాథ్ను దర్శించారు. గంగోత్రి, యమునోత్రి ధామ్లు అక్షయ తృతీయ పవిత్రదినాన తెరుకుకోవడంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా ఏప్రిల్ 30న ప్రారంభమైంది.
ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అంకిత భండారి కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజిమెంట్ కోర్సును మధ్యలోనే నిలిపేసింది. ఆమె తండ్రి ఒక గార్డుగా పనిచేసేవారు. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ ద్వారా రిషికేష్లోని వంతారా రిసార్ట్లో ఆమెకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం దొరికింది.
ఓ యువకుడు హైవేపై బైకుపై విన్యాసాలు చేస్తూ వేగంగా వస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోతాడు. దీంతో బైకుతో పాటూ చాలా దూరం వరకూ రోడ్డుపై ఈడ్చుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ వెళ్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
Char Dham Yatra: చార్ధామ్ యాత్రకు భక్తుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చి చేస్తే ఈ ఏడాది 31 శాతం తగ్గినట్లు డేహ్రాదూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడించింది.
ఉత్తరాఖండ్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.