Home » Uttarakhand
స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు.
ఛార్ థామ్ యాత్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే కీలకమైన యాత్ర అని, యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ తెలిపారు.
ప్రముఖ కైలాష్ మానసరోవర్ యాత్రను సంబంధించి భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి చాలా సంవత్సరాలుగా నిలిపివేయబడిన ఈ యాత్ర త్వరలో తిరిగి సాధారణ ప్రజల కోసం ప్రారంభించబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Uttarakhand Man And Wife: ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.
Uttarakhand Minor Girls Incident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ ముగ్గురు వ్యక్తులు ... ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, రూములో బంధించారు. తర్వాత వారిపై దారుణంగా చిత్రహింసలకు పాల్పడ్డారు.
ఇఫ్తార్ విందుతో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని బజ్రంగదళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వరుసగా రెండో రోజు జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆదివారంనాడు డెహ్రాడూన్లోని ఐటీ పార్క్ వద్దనున్న డిజాస్టర్ కంట్రోల్ రూమ్కు సీఎం వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Kedarnath Yatra Starts From : భారత్లోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర 2025 సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ యాత్రలో భాగమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు 2025 మే 2న ఉదయం 7 గంటలకు భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ CEO విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, మొత్తం 48 మందిని సహాయక బృందాలు రక్షించాయని చెప్పారు. జాడ తెలియకుండా పోయిన ఏడుగురుని కనిపెట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు.