Home » Udayanidhi Stalin
సివిల్స్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ నజరానా ప్రకటించింది. ఈమేరకు.. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు రవాణా ఖర్చులకు తలా రూ.50వేలు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
దివ్యాంగులను ప్రోత్సాహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి అన్నారు. ఆయన మాట్లాడుతూ..దివ్యాంగ క్రీడాకారులు వంద మందికి 3 శాతం రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్కు చోటు ఉంటుందంటూ ఎమ్మెల్యే పన్నీర్సెల్వం చేసిన వ్యాఖ్యలతో సభలో అందరూ నవ్వుకోవడం జరిగింది.
తమిళనాడుకు రాష్ట్ర హోదా కోసం ప్రజాస్వామ్య యుద్ధభూమిలో డీఎంకే ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.
అన్నాడీఎంకే నేతలపై రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశమైంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజీబీజీగా గడుపుతున్నారు. కాగా.. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆయన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. కొత్తగా పెళ్ళిచేసుకునే దంపతులు వెంటేనే పిల్లల్ని కనండి, కానీ ఎక్కవ మందిని కనొద్దటూ.. పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తున్నారని కూడా ఉదయనిధి అన్నారు.
కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసిందనీ, ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
క్సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), జాతీయ విద్యావిధానంపేరుతో రాష్ట్రంలో హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రంతో...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. భాష గురించి అడిగితే ఈడీతో దాడులు చేయిస్తారా.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక త్రిభాషా విధానంపై తాము నిలదీస్తున్నందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఉదయనిధి వ్యాఖ్యానించారు.