• Home » TTD

TTD

Tirumala: సర్వదర్శనానికి 18 గంటలు.. రెండు కిలోమీటర్ల మేర క్యూ

Tirumala: సర్వదర్శనానికి 18 గంటలు.. రెండు కిలోమీటర్ల మేర క్యూ

స్కూళ్లు ప్రారంభమైనా తిరుమలలో రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన శనివారం భక్తులతో నిండిపోయాయి.

లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు: టీటీడీ

లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు: టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. లడ్డూ ప్రసాదంపై తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలు అసత్యమని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

TTD: ఎస్వీ గోసంరక్షణశాలకు మరో డైరెక్టర్‌

TTD: ఎస్వీ గోసంరక్షణశాలకు మరో డైరెక్టర్‌

ఇటీవల ఎస్వీ గోసంరక్షణశాలపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన గోసంరక్షణ కోసం మరో డైరెక్టర్‌ను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు

మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.

SIT Report: అది అసలు నెయ్యే కాదు

SIT Report: అది అసలు నెయ్యే కాదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్‌ నివేదించింది.

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

TTd Board Members: క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

TTd Board Members: క్యూలైన్‌లో నినాదాలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

తిరుమల క్యూలైన్‌లో టీటీడీపై నినాదాలు చేసిన వ్యక్తిపై బోర్డు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని, సంబంధిత వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా తొలగించాలని బోర్డు నిర్ణయించనుంది.

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala slogan controvers: తిరుమల క్యూలైన్‌లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారు. అతనిపై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి వారి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడంలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి