• Home » Tourist Places

Tourist Places

IRCTC Tour Package: IRCTC ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ.. మాతా వైష్ణోదేవి సహా ఎన్నో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శన..

IRCTC Tour Package: IRCTC ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ.. మాతా వైష్ణోదేవి సహా ఎన్నో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శన..

IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్​ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.

Jungle Safari Train: ఇండియాలో ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ ప్రారంభం..రూట్, రేటు ఎలా ఉన్నాయంటే..

Jungle Safari Train: ఇండియాలో ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ ప్రారంభం..రూట్, రేటు ఎలా ఉన్నాయంటే..

జంగిల్ సఫారీని ఆస్వాదించే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇండియాలో మొదటిసారిగా విస్టాడోమ్ కోచ్ పర్యాటక రైలును (India jungle safari train) ప్రారంభించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. టూరిస్ట్ సేఫ్టీ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.

Summer Vacation Tips: సమ్మర్ వెకేషన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..

Summer Vacation Tips: సమ్మర్ వెకేషన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..

Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్‌తో పాటు ఫిట్‌నెస్‌ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.

Pahalgam Tourism: పహల్గామ్‌లో మొదలైన పర్యాటకుల సందడి

Pahalgam Tourism: పహల్గామ్‌లో మొదలైన పర్యాటకుల సందడి

మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం

Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం

భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..

Kailash Mansarovar: కైలాస పర్వతంపై ఆశ్చర్యపరిచే 5 మిస్టరీలు..

Kailash Mansarovar: కైలాస పర్వతంపై ఆశ్చర్యపరిచే 5 మిస్టరీలు..

Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..

Kedarnath Yatra 2025: గంటల్లోనే కేదార్‌నాథ్‌ దర్శించుకునే ఛాన్స్.. అందుకోసం భక్తులు ఏం చేయాలంటే..

Kedarnath Yatra 2025: గంటల్లోనే కేదార్‌నాథ్‌ దర్శించుకునే ఛాన్స్.. అందుకోసం భక్తులు ఏం చేయాలంటే..

Kedarnath Heli Yatra 2025: ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారు. కానీ, ఈ యాత్ర కోసం ఎవరైనా కఠిన ప్రయాణం చేయాల్సిందే. ఎక్కువ రోజులు టూర్ కోసం వెచ్చించాల్సిందే. ఈ సదుపాయం వాడుకున్నారంటే ఏ సమస్యలు లేకుండా ఎవరైనా గంటల్లోనే కేదార్‌నాథ్‌ చేరుకునే ఛాన్స్ పొందవచ్చు.

IRCTC North East Tour Package: 7 సిస్టర్స్ అందాలను వీక్షించేందుకు IRCTC అదిరే ప్యాకేజ్.. 15 రోజుల పాటు..

IRCTC North East Tour Package: 7 సిస్టర్స్ అందాలను వీక్షించేందుకు IRCTC అదిరే ప్యాకేజ్.. 15 రోజుల పాటు..

IRCTC Bharat Gaurav Train 2025: నీలికొండల్లో దాగున్న ఈశాన్య రాష్ట్రాల అందాలను 15 రోజుల పాటు లగ్జరీ రైళ్లో చుట్టేసే అద్భుత అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC). ఈ వేసవి సెలవుల్లో జీవితంలో మరిచిపోలేని అనుభవాలను ఆస్వాదించేందుకు ఈ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోండి..

AP Tourism Policy: పర్యాటక పెట్టుబడులకు కమిటీ

AP Tourism Policy: పర్యాటక పెట్టుబడులకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం పాలసీ 2024-29 కింద పెట్టుబడుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టూరిజం అథారిటీ సీఈవో అధ్యక్షతన తొమ్మిది మందితో ఈ కమిటీ పనిచేస్తుంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి