Home » Technology news
ఫోన్ను చార్జింగ్ చేసుకున్నాక చార్జర్ను స్విచ్ బోర్డులోనే వదిలేస్తున్నారా. ఇది చాలా రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం గురించి తాజా కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఏఐ పనితీరు గురించి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏఐని బెదిరిస్తే మంచి ఫలితాలు వస్తాయని కామెంట్ చేశారు.
2025లో ఫోల్డబుల్ ఐఫోన్ విడుదలయ్యే అవకావం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అద్భుత ఫీచర్లతో రూపొందుతున్న ఐఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాయి.
ప్రీమియం ఫోన్ సెగ్మెంట్లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్కు గట్టి పోటీ ఇచ్చే టాప్ 5 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి వీటి ఫీచర్స్ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ పీసీ నెమ్మదిస్తోందా? ఈ యాప్ ఒక్కసారి ట్రై చేస్తే సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ కెమెరాతో ఫొటోలు తీసుకునేందుకే పరిమితం కావొద్దు. వీటితో ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మంచి స్మార్ట్వాచ్ కోసం చూస్తున్న వారికి కీలక అలర్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రముఖ సంస్థ అమాజ్ఫిట్ నుంచి బిప్ 6 స్మార్ట్వాచ్ మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 రోజుల వరకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
India Chip Based E passport: భారతదేశ పాస్పోర్ట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు. తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ పాస్పోర్ట్ ద్వారా విదేశీ ప్రయాణం మరింత సులభం, సురక్షితం కానుంది. ఇంతకీ, చిప్ బేస్డ్ పాస్పోర్ట్ ఎందుకంత ప్రయోజనకరం? ఎలా పొందాలి? తదితర పూర్తి వివరాలు..
మీ ఇంటి రౌటర్ హ్యాకింగ్కు గురి కాకుండా ఉండాలంటే ఐదు టిప్స్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Generation Z: జాయ్ ఏఐ యాప్లో మనకు ఇష్టమైన విధంగా ఏఐ భాగస్వాములను రూపొందించుకోవచ్చు. వాటితో మనకు ఇష్టం వచ్చినట్లుగా చాట్ చేసుకోవచ్చు. ఇక, జాయ్ ఏఐ ఏప్రిల్ నెలలో 2 వేల మంది యూజర్లపై సర్వే జరిపింది.