Home » TATA Group
టాటా గ్రూప్ చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన జూన్ 12 అత్యంత చీకటి రోజని ఆ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Chandrasekaran) మరోసారి స్పందించారు. దీనిని టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు. బాధితుల పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ, ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.
రాఫెల్ యుద్ధవిమానాలకు అవసరమైన ఫ్యూస్లాజ్ను(విమాన మధ్య భాగాన్ని) ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్సఎల్) సంస్థ వీటిని తయారు చేయనుంది.
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ.50 కోట్లు, ఐదు జిల్లాల్లో 'స్ట్రయిక్స్' ఏర్పాటు కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.
రతన్ టాటా తన చివరి వీలునామాలో రూ.3,800 కోట్లను సామాజిక సేవలకు కేటాయించారు. టాటా సన్స్లోని 70% వాటాలు తన ఏర్పాటు చేసిన ఎండోమెంట్ ఫౌండేషన్కు, మిగిలిన వాటాలు ట్రస్ట్కు వెళ్ళిపోతాయని ప్రకటించారు
టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కార్లను కంపెనీ విడుదల చేసింది.
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అయితే రతన్తో చివరి వరకు సన్నిహితంగా ఉన్న యువకుడు శంతను నాయుడికి టాటా గ్రూప్లో కీలక పదవి లభించింది.