Home » somireddy chandramohan reddy
అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణంతో సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించడం శుభపరిణామం అని చెప్పారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేసిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతు వినిపించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు.
Somireddy Chandra Mohan Reddy: మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, వైసీపీ నేత దేవినేని అవినాష్ల అందాలు వైఎస్ జగన్ ఎప్పుడు చూశాడంటూ మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కంటే వైఎస్ అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైసీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
Andhrapradesh: ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిదని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. చేప తినడం వలన అనేక అనారోగ్యలకు మంచిదని.. చేప నూనె అనేక మందులలో వినియోగిస్తారన్నారు. మత్స్యకారులకు ప్రోత్సాహకంగా పీఎం మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.
జగన్ భారత పౌరుడిగా భావించకుంటే పాకిస్థాన్కు వెళ్లొచ్చునని, దేశానికి, హిందూ మతానికి, రాష్ట్రానికి ఆయన క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తల్లి, చెల్లినీ దూరంగా పెట్టిన జగన్నకు మతం, దేశం, రాష్ట్రంపై ఏమి గౌరవం ఉంటుందని మండిపడ్డారు.
Andhrapradesh: జగన్కు మతి చెలించిందా లేక స్థిమితం తప్పిపోయిందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. దేశాన్ని, మతాల్ని ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారన్నారు. ‘‘కొవ్వెక్కి ఇదేం దేశం అంటావా.. భారతీయుడివి కాదనుకుంటే పాకిస్తాన్కో.. దుబాయ్ కో పోవాలి’’
అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ జరిగింది. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు