Home » Singapore
కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీ వరల్డ్ నెంబర్వన్ జోడీని 21-17, 21-15తో చిత్తు చేసి సెమీఫైనల్కు చేరింది. ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆ జోడీ ముందడుగు వేసింది.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్తో పాటూ సింగపూర్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం..
ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్, సింగపూర్లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
ఆసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రాలపై హాంకాంగ్, సింగపూర్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో, ప్రజలు అలర్ట్గా ఉండాలని, బూస్టర్ డోసులు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్కి తరలించారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా ప్రమాదం జరిగింది.
సింగపూర్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఆస్పత్రి వద్దే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకు ఇబ్బంది కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
సింగపూర్లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.