Home » Singapore
ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సింగపూరియన్స్ తోపాటు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులలో పెద్దఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ఈ భేటీలో పాల్గొనేందుకు చేపట్టిన నమోదు ప్రక్రియ ఆపాలని..
కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి జోడీ వరల్డ్ నెంబర్వన్ జోడీని 21-17, 21-15తో చిత్తు చేసి సెమీఫైనల్కు చేరింది. ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆ జోడీ ముందడుగు వేసింది.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్తో పాటూ సింగపూర్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం..
ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 ఆసియాలో మళ్లీ అలజడి రేపుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే హాంకాంగ్, సింగపూర్లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
ఆసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రాలపై హాంకాంగ్, సింగపూర్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో, ప్రజలు అలర్ట్గా ఉండాలని, బూస్టర్ డోసులు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.