Home » Shillong
మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.
Coffee Quality: పోలీసుల దర్యాప్తులో భయానక విషయాలు వెలుగు చూశాయి. రాఘువంశీని ఎవరో చంపేశారు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి ప్రాణాలు తీశారు. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.