Home » Shashi Tharoor
పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ.. ‘నరేందర్..
యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.
శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.
భారత దౌత్యం ఫలించింది. భారత దాడుల్లో మృతి చెందిన పాకిస్థానీలకు సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా తాజాగా ఉపసంహరించుకుంది. వాస్తవాం తమకు తెలిసిందని పేర్కొంది.
ఎంపీ శశిథరూర్కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ శశిథరూర్ పేరు ప్రతిపాదించకపోయినా..
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.
Shashi Tharoor on Operation Sindoor: అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పాటు గయానా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పాక్ ఉగ్రవాదులు సృష్టించిన హింసకు ప్రతిస్పందన అని.. యుద్ధం కాదని అన్నారు. ఇంకోసారి భారత్ జోలికొస్తే రియాక్షన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత దేశ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు శశిథరూర్ చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు.
1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని శశిథరూర్ అన్నారు. పాక్తో యుద్ధాన్ని పొడిగించడం భారత్ టాప్ ప్రియారిటీగా లేదన్నారు