• Home » Secundrabad

Secundrabad

Bharat Gaurav Tourist Train: సెప్టెంబర్‌ 9న భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర

Bharat Gaurav Tourist Train: సెప్టెంబర్‌ 9న భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర

ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్‌ 9న భారత గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే సౌత్‌ స్టార్‌ రైల్‌ అండ్‌ టూర్‌ టైమ్స్‌ డైరెక్టర్‌ విగ్నేష్‌ తెలిపారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Trains: ఆ తేదీల్లో.. హైదరాబాద్‌-రాక్సౌల్‌ రైళ్లు రద్దు

Trains: ఆ తేదీల్లో.. హైదరాబాద్‌-రాక్సౌల్‌ రైళ్లు రద్దు

ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్‌ డివిజన్‌ ఝార్సుగూడ గూడ్స్‌ యార్డ్‌ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

 TG News: సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

TG News: సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

సికింద్రాబాద్‌లోని టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పిల్లల కోసం టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. వేరే వారి వీర్యకణాలతో వైద్యురాలు సంతానం కలిగించారు. దీంతో సికింద్రాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

MLA Sri Ganesh: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నన్ను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారు..

MLA Sri Ganesh: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నన్ను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారు..

తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్‌ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు.

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..  చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.

Special trains: 54 ప్రత్యేక రైళ్లు.. అక్టోబరు 15వరకు పొడిగింపు

Special trains: 54 ప్రత్యేక రైళ్లు.. అక్టోబరు 15వరకు పొడిగింపు

వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్‌-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్‌-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Ujjaini Mahankali: బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం  సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు

Ujjaini Mahankali: బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.

Kishan Reddy: రోజ్‌గార్‌ మేళాలో 114 మందికి నియామక పత్రాలు

Kishan Reddy: రోజ్‌గార్‌ మేళాలో 114 మందికి నియామక పత్రాలు

రోజ్‌గార్‌ మేళా సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌ బోయిగూడ రైల్‌ కళారంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి