Home » RBI
2023, మే నెలలో 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే, ఇప్పటికీ రూ.6వేల కోట్లకు పైగా విలువ చేసే రూ. 2000 నోట్లు ప్రజల దగ్గరున్నాయి.
గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లకు..
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ఇకపై ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ తాజాగా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశపు మొట్టమొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు.
నానాటికీ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణ, మార్గదర్శకంలో ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ) అభివృద్ధి చేయనున్నాయి.
రాష్ట్రం నుంచి సేవలు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం సిద్ధమైంది. విజయవాడ బందరు రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్...
Rs 500 Currency Notes: 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని ‘క్యాపిటల్ టీవీ ఇండియా’ అనే యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
రెండేళ్ల క్రితం మాయమైన రూ.2000 నోట్ల గురించి ఆర్బీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా వీటిని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. RBI గణాంకాల ప్రకారం, ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి.
ప్రజల సొమ్ములకు బ్యాంకులసలెంతవరకూ నిఖార్సు?. రూపాయి చొప్పున దాచుకుని బ్యాంకుల్లో సేవ్ చేసుకునే చిన్నా, చితకా ఖాతాదారుల డబ్బు ఏ మేరకు పదిలం? ఈ విషయాలు సామాన్య ప్రజల్ని ఆలోచనలో పడేసే రోజులివి.