Home » Rape case
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయినతొమ్మిదేళ్ల బాలిక.. తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్కేస్లో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు....
ఆకివీడులో 70 ఏళ్ల వృద్ధుడు 7 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక మేనమామ నిందితుడిపై బ్లేడ్తో దాడి చేసి గాయపడి, పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది.
భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది.
వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారి పై యువకుడు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసాడు. చర్చి వెనుక ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం కనబడింది. రక్తపు మరకలతో సోదరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది.
మహబూబాబాద్లోని డాక్టర్ జెర్పుల స్వామి పెళ్లి చేస్తానని నమ్మించి యువ వైద్యురాలిపై బలవంతపు లైంగిక దాడి చేశాడు. బాధితురాలితో ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.
మామ అయిన వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.