• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Ahmedabad Plane Crash: ఆ బాధ నాకు తెలుసు..నా తండ్రి కూడా: కేంద్రమంత్రి రామ్మోహన్

Ahmedabad Plane Crash: ఆ బాధ నాకు తెలుసు..నా తండ్రి కూడా: కేంద్రమంత్రి రామ్మోహన్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 Plane Crash: షాకింగ్.. విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

Plane Crash: షాకింగ్.. విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరారు.

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..

AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Rammohan Naidu: ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్  చొరవతో ప్రత్యేక విమానాలు

Rammohan Naidu: ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో ప్రత్యేక విమానాలు

Union Minister Rammohan Naidu: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక విమానాలు నడిపించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు తనకు సమాచారం అందించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Ram Mohan Naidu: రామ్మోహన్‌ నాయుడికి యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ అవార్డు

Ram Mohan Naidu: రామ్మోహన్‌ నాయుడికి యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ అవార్డు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రతిష్ఠాత్మక ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌’ అవార్డుకు ఎంపికయ్యారు.

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్‌పోర్టుపై రామ్మోహన్ తాజా కామెంట్స్

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్‌పోర్టుపై రామ్మోహన్ తాజా కామెంట్స్

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

Rammohan Naidu:  ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర

Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర

Rammohan Naidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జనగ్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోఫణలు చేశారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలన్నది ఆ పార్టీ అభిమతమని.. ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.

DGCA-Air India: విరిగిన సీట్లో మంత్రి ప్రయాణంపై ఏఐని వివరణ కోరిన డీజీసీఏ

DGCA-Air India: విరిగిన సీట్లో మంత్రి ప్రయాణంపై ఏఐని వివరణ కోరిన డీజీసీఏ

ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అనుభవంపై సోషల్ మీడియాలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమేనని అన్నారు.

Central Govt: సీఎం లేఖ.. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం

Central Govt: సీఎం లేఖ.. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం

Central Govt: ఏపీలో మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ఎక్కువ సాయం అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి