• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్

అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.

గల్ఫ్‌ సంక్షోభం.. అధికారులతో మంత్రి రామ్మోహన్ నాయుడి సమీక్ష

గల్ఫ్‌ సంక్షోభం.. అధికారులతో మంత్రి రామ్మోహన్ నాయుడి సమీక్ష

గల్ఫ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. గత పది రోజుల్లో సుమారు లక్ష మంది భారతీయులను విమానాల ద్వారా భారత్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

డయేరియా ప్రాంతంలో కేంద్రమంత్రి పర్యటన.. వైసీపీపై తీవ్ర విమర్శలు

డయేరియా ప్రాంతంలో కేంద్రమంత్రి పర్యటన.. వైసీపీపై తీవ్ర విమర్శలు

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో డయేరియా అదుపులోకి వచ్చిందని.. ప్రస్తుతం 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ డయేరియా విషయంలోనూ శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రమంత్రి పరిశీలించారు.

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

2026 బడ్జెట్‌లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840 కోట్లు కేటాయించారన్నారు.

Rammohan Naidu: భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణాలపై కేంద్రమంత్రి క్లారిటీ

Rammohan Naidu: భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణాలపై కేంద్రమంత్రి క్లారిటీ

భోగాపురం విమానాశ్రయ అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పటం కోసమే ఈ రోజు టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జీఎంఆర్, మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజక్ట్ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని వివరించారు.

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Rammohan Naidu: సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి

Rammohan Naidu: సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరికొద్ది నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని.. మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి