Home » Rajamahendravaram
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు చేసినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన అన్నారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాకుండా అన్యాయంగా చనిపోవడం అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. వారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది
పోలవరం ప్రాజెక్టులో రైతులకు చెల్లించాల్సిన రూ.63 కోట్లు ప్రైవేట్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంపై ఆరోపణలు. రైతులకు సొమ్ము ఇవ్వకుండా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు
Borugadda Anil Kumar: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై వీడియోలతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పటికే ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉన్నారు.
‘‘కొవ్వూరులో కంఠకులు’’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాం గం స్పందించింది.
ఇసుక ‘కలెక్షన్ల’ ఒత్తిడికి తట్టుకోలేక అదే పార్టీకి చెందిన ఓ ఇసుక వ్యాపారి రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. వైసీపీ పోయిన తర్వాత పరిస్థితులు మారతాయని ప్రజలు భావించారు.
Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో..
3333 ఫ్యాన్సీ నంబరుతో కారు.. ముందు, వెనుక అద్దాలపై ఆర్మీ పేరుతో స్టిక్కర్! ఇక మనల్ని ఎవరు అపుతారులే అనే నమ్మకం!! పైగా ఆ కారుకు ముందు కొంత దూరంలో పైలట్గా ఒక ఆటో!
వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.