• Home » Rajahmundry

Rajahmundry

Kandual Vs Perninani: మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్

Kandual Vs Perninani: మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్

Kandual Vs Perninani: మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్‌పై మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు.

కల్తీ ఏంటీ..!

కల్తీ ఏంటీ..!

ఉదయం లేవడంతోనే ఒక టీ పడాల్సిందే.. లేదంటే తెల్లారదు.. ముఖంలో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది.. ఒక చుక్క పడితే.. ఆ ఛాయ్‌ చమక్కులే చూడరా బాయ్‌ అని చిరంజీవి అన్నట్టు ఉంటుంది.. డిమాండ్‌ ఉండడంతో వీధికో టీ దుకాణం వెలసింది.. ఒక్క రాజమ హేంద్రవరంలోనే ప్రతి రోజూ సుమారు 6 లక్షల మంది టీ తాగుతున్నట్టు సమాచారం.. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ఉంటుంది.. అయితే డిమాండ్‌కు తగినట్టు నకిలీ టీపొడి విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయినా పట్టించుకునేవారే లేరు.

Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. పునర్విచారణకు పిటిషన్

Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. పునర్విచారణకు పిటిషన్

Subrahmanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ హత్యపై తదుపరి విచారణ కోరుతూ రాజమండ్రి అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కొంతమూరులో నెమళ్లు

కొంతమూరులో నెమళ్లు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13(ఆంధ్ర జ్యోతి): జనావాసాల్లో రెండు నెమళ్లు సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని కొంత మూరు శేషాద్రి హిల్స్‌ ప్రాంతంలో ఆది వారం ఒక నెమలిని కుక్కలు తరు ముండగా స్థానికులు కాపాడి రాజమండ్రి ఫారెస్ట్‌ రేంజర్‌ దావీద్‌రాజుకు అప్పగిం

Praveen Case: ప్రవీణ్ పగడాల మృతి.. పోలీసులు ఏం తేల్చారంటే

Praveen Case: ప్రవీణ్ పగడాల మృతి.. పోలీసులు ఏం తేల్చారంటే

Praveen Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారు అనేదానిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

Pharmacist Death: లైగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి కథ విషాదంగా ముగిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫార్మాసిస్ట్ కన్నుమూసింది.

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో పడ్డారు. తూర్పు

 Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్‌ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రాజమండ్రిలో ఉద్రిక్తత

రాజమండ్రిలో ఉద్రిక్తత

Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గం

తాజా వార్తలు

మరిన్ని చదవండి