Home » Raipur
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..
విశాఖపట్నం నుంచి రాయ్పూర్కు హెచ్పీసీఎల్ పైప్లైన్ నిర్మాణానికి రూ.2,212 కోట్లు కేటాయించి, నాలుగు జిల్లాల్లో 165 కిలోమీటర్ల పొడవునా ఈ పైప్లైన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ను మూడేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.
తాను విభిన్నమైన మనిషినని.. ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. అమ లు చేసి చూపుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. శరవేగంతో విమానాశ్రయా లు, హైవేలు, రైలు మార్గాల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలను వచ్చే ఎన్నికల కోసమన్న కోణంలో చూడొద్దని కోరారు.
ఛత్తీస్గఢ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు(Naxalites) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రతా బలగాలతో తలపడ్డట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్(INC) అంటేనే బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ అని ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని తూర్పారబట్టారు. విక్షిత్ భారత్, విక్షిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో భాగంగా మోదీ రాయ్పుర్లో పర్యటించారు.
ఛత్తీస్ గఢ్ లో నూతనంగా ఏర్పడిన బీజేపీ(BJP) ప్రభుత్వంలో ఇవాళ 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో నూతన కేబినెట్ కొలువుదీరనుంది.