Home » Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రస్థానం, చంద్రబాబు నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.
రామ్చరణ్ కంటికి గాయం అవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్చరణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఏపీలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలైన తొలి 10 రోజులపాటు ప్రత్యేక ధరలను అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరంజీవికి హృదహపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఏపీ శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లెపండుగ 1 కింద 4 వేల కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు.
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.