• Home » Ongole

Ongole

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులను దగా చేసి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారి వద్దకు వచ్చావని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు.

వందేభారత్‌పై రాళ్లు.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల అరెస్టు

వందేభారత్‌పై రాళ్లు.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల అరెస్టు

వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్‌ వివరాలు వెల్లడించారు.

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్‌ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని (ఐఐఎస్‌సీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Ongole: సీఐపై మందుబాబుల దాడి

Ongole: సీఐపై మందుబాబుల దాడి

ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై మద్యం సేవించి మందుబాబులు దాడి చేసి, అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దుండగులు పరారయ్యారు.

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

Ongole Flyover: 10 నిమిషాలు 3 ప్రమాదాలు

ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో 10 నిమిషాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి..

Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి..

Road Accidents in AP: ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.

అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ

అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఆయన ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

AP Working Journalists Conference: ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

AP Working Journalists Conference: ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

ఒంగోలులో 36వ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర మహాసభలు మే మొదటి వారంలో నిర్వహించేందుకు నిర్ణయం. 300 మంది ప్రతినిధులు పాల్గొంటారు, ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి