Temperature Rise: పెరిగిన ఎండ.. ఒంగోలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:01 AM
రాష్ట్రానికి దూరంగా మధ్యప్రదేశ్లో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో..

విశాఖపట్నం, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి దూరంగా మధ్యప్రదేశ్లో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో గానీ, దక్షిణాదిలో భూ ఉపరితలంపై గానీ ఆవర్తనాలు, ద్రోణులు లేవు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండ తీవ్రత పెరిగింది. పలుచోట్ల వేసవిని తలపించేలా వేడి వాతావరణం నెలకొంది. ఒంగోలులో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్నాథ్
పహల్గాం దాడికి అమిత్షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..