Home » Nepal
Rhino Walks Into Wedding Venue: ఆహ్వానం లేని అతిథిలా ఓ ఖడ్గం మృగం పెళ్లి జరిగే చోటుకు వచ్చింది. గేటు దాటుకుని నేరుగా లోపలికి వెళ్లింది. దాన్ని చూసి అక్కడి జనం భయపడిపోయారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు.
కాస్కి, చుట్టుపక్కల జిల్లాల్లోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ సహా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్పారు. నేపాల్లో వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో భూకంపం ఇది.
ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన ఓ భారతీయుడు కిందకు దిగివస్తుండగా మృతి చెందారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.
నేపాల్లో రాచరికాన్ని పునరుద్ధరించాలని, రాజు జ్ఞానేంద్ర షాను తిరిగి తీసుకురావాలని కోరుతూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో, పాత పాలనా విధానానికి తిరిగి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
Yogi Adityanath Nepal: పొరుగు దేశం నేపాల్లో ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల సీఎంలు ఉండగా కేవలం యోగి పేరే ట్రెండింగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..
నేపాల్లో మరోసారి భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
హైడ్రోజన్తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వేదకపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్రాజ్ ఆచార్య గాయపడ్డారని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. తదుపరి చికిత్స కోసం ఖాట్మండు తరలించినట్టు కాస్కి జిల్లా ఎస్పీ శ్యామ్నాథ్ ఓలియా తెలిపారు.
భారత పురుషుల జట్టు నేపాల్ను ఓడించి తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఫైనల్లో మొదటి నుంచే నేపాల్ పై భారత్ ఆధిక్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.