Home » Mukesh Ambani
పెళ్లి సమయంలో ముఖేష్, నీతా చాలా సింపుల్గా కనిపిస్తున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఓ ఎరుపు రంగు చీర కట్టుకుని నీతా ముస్తాబయ్యారు. ముఖేష్ తెలుపు రంగు దుస్తులు ధరించారు. ఈ ఫొటో ఇప్పటివరకు బయటకు రాలేదు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ముఖేష్ అంబానీ పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.
Nita Ambani Donation: బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కోసం కోటి రూపాయలను విరాళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖాతాలో వేశారు నీతా అంబానీ. ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా, ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా బిజినెస్ జెట్ విమానాల నిర్మాణం చేపట్టనున్నాయి.
దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేశారు ధీరూభాయ్ అంబానీ. అయితే ఆయన చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ 5% క్షీణించి మదుపరుల ₹14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది
Anant Ambani Hens Viral Video: దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోమారు తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ద్వారకకు పాదయాత్రగా వెళుతున్న అనంత్ ఒక కోళ్ల లారీని కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ సేవల విషయంలో దేశంలో వినియోగదారులు మరింత మెరుగైన సేవలను పొందనున్నారు. ఎందుకంటే తాజాగా జియో కూడా ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది.
Nita Ambani Harward : హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఏ మాత్రం తడుముకోకుండా చమత్కారం జోడించి ఆమె ఇచ్చిన సమాధానం విని సమావేశానికి హాజరైన వీక్షకులు వారెవ్వా అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమని సమాధానం చెప్పారంటే..
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.