Home » Microsoft
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి తన అసహనాన్ని వెళ్ళగక్కారు. భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దంటూ యూఎస్ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ఏఐ ను వాడుతూ ఓ వైపు భారీ లబ్ధి పొందుతుంటే.
ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. పాకిస్థాన్ కు బై.. బై చెప్పేయడం ఆ దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 25 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతూ మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ రాజకీయ, ఆర్థికరంగ ప్రముఖులకు మింగుడుపడ్డంలేదు.
Microsoft Free Online Courses: నిరుద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఉచిత ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. అత్యంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందన్న వార్త కలకలం రేపుతోంది. సేల్స్ విభాగంలో ఈ తొలగింపులు అధికంగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ఉద్యోగాలకు కోతలు పెడుతున్న వాటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్ వంటి సంస్థలు ఉన్నాయి.
ఆమె పేరు వానియా అగర్వాల్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని. ఈమె భారత సంతతికి చెందినామె. అయితే, ఈమె చేసిన పని మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ లను ఉలిక్కిపడేలా చేసింది.
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు
కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాభివృద్ధిలో రెండు లక్షల మంది యువతకు ఏపీ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఎస్డీసీ) ద్వారా మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది.