Home » Microsoft
ఆమె పేరు వానియా అగర్వాల్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని. ఈమె భారత సంతతికి చెందినామె. అయితే, ఈమె చేసిన పని మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ లను ఉలిక్కిపడేలా చేసింది.
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు
కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాభివృద్ధిలో రెండు లక్షల మంది యువతకు ఏపీ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఎస్డీసీ) ద్వారా మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది.
CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నానని అన్నారు.
Bill Gates Girlfriend: అపర కుబేరుడు బిల్ గేట్స్కు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్ బయటపడింది. తన లవ్ లైఫ్ గురించి బిల్ గేట్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా భారతీయ అమెరికన్ సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. తన పనితనానికి ఫలితంగా ప్రతి ఏడాది ఆయన పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు అందుకుంటున్నారు. అమెరికాలో జూన్తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024లో కూడా ఆయన కళ్లు చెదిరే రీతిలో శాలరీ అందుకున్నారు. జీతం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ అప్డేట్ చేస్తున్నప్పుడు ఏర్పడ్డ బగ్వల్లే ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇబ్బందులు తలెత్తాయని క్రౌడ్స్ట్రైక్ వెల్లడించింది. దానివల్లే లక్షల కంప్యూటర్లలోకి అనవసర సమాచారం వెళ్లిందని బుధవారం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్(Microsoft) సిస్టమ్లు శుక్రవారం క్రాష్ అయిన విషయం విదితమే. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్ట్రైక్ తన "ఫాల్కన్ సెన్సార్" సాఫ్ట్వేర్ కోసం చేసిన అప్డేట్లో లోపం కారణంగా సాంకేతిక అంతరాయం ఏర్పడింది.
విండోస్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. దీనికి డిబగ్ రూపొంచామని.. దాంతో సమస్య పరిష్కరమైందని వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి.