Home » Maharashtra
MBBS Daughter: కిరణ్ కూతురు త్రిప్తి ఎంబీబీఎస్ చదివింది. ఆమెకు అవినాష్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం త్రిప్తి ఇంట్లో తెలిసింది. అవినాష్ ఇంటర్ మాత్రమే చదవటంతో కిరణ్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Fire Accident At Mumbai ED Office: ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలా జరిగిందంటే..
Maharashtra Fire News: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మనిసూరత్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. గతంలో ఇచ్చిన క్లీన్చిట్కు విరుద్ధంగా ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ జగదాలె కూడా ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వేల మంది ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చివరి రెండు గంటల్లో అనైతిక ఓటింగ్ జరిగిందన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమని ఈసీ వర్గాలు తేల్చిచెప్పాయి. ఓటింగ్ గణాంకాల ప్రకారం చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తగ్గిందని స్పష్టం చేశాయి.
గత సంవత్సరం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపారు. ఇప్పుడు ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా అలాంటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో తన తండ్రిలాగే అతన్ని కూడా చంపేస్తామని చెప్పారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
శివసేన, యూబీటీ మధ్య పొత్తు ఉంటుందని అనుకుంటున్నారా అని నితేష్ రాణేను అడిగినప్పుడు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతికి బలమైన తీర్పునిచ్చారని, ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
భాషా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.