• Home » Maharashtra

Maharashtra

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 2గంటలు ఆలస్యం

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 2గంటలు ఆలస్యం

హైదరాబాద్‌ నుంచి పుణె వెళ్లాల్సిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు రెండుగంటలు ఆలస్యంగా బయల్దేరింది.

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను..

నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను..

తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..

జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..

ఓ జ్యోతిష్యుడు మాయ మాటలు చెప్పి మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు.

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ

హోలీ రోజున దారుణం.. పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ

హోలీ రోజున మీద రంగు చల్లాడన్న కోపంతో ఓ వృద్ధురాలు మనవడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది.

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్‌ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే

వారణాసి నుంచి హైదరాబాద్‌ వస్తున్న 15 మంది ప్రయాణికులు మహారాష్ట్రలో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి