• Home » Maharashtra

Maharashtra

Indrayani River Bridge: నదిపై వంతెన కూలి ఇద్దరు మృతి, పలువురి గల్లంతు

Indrayani River Bridge: నదిపై వంతెన కూలి ఇద్దరు మృతి, పలువురి గల్లంతు

ఆదివారం పూట విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర పూణే జిల్లాలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది.

Maharashtra: శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

Maharashtra: శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

శోభనం కోసం బలవంతం చేసిన భర్తను హతమార్చిందో భార్య. మహారాష్ట్రలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

 Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన

Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.

Heavy Rains: ఇది రోడ్డా.. సముద్రమా.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Heavy Rains: ఇది రోడ్డా.. సముద్రమా.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

భారీ వర్షాలకు రోడ్లు జలమయమవడం సర్వసాధారణమే. కానీ ఓ చోట వానలతో రోడ్డు ఏకంగా సముద్రాన్ని తలపించింది. ఆ ప్రవాహంలో భారీ వాహనాలే వెళ్లలేక ఇబ్బందులు పడ్డాయి. ఇక, చిన్న వాహనాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌‌నాథ్ షిండే ఫ్లైట్ ఆలస్యం కావడం ఓ మహిళా రోగికి వరంగా మారింది. తన ఫ్లైట్ మిస్సైనా ఆమె చివరకు డిప్యూటీ సీఎం చార్టెడ్ విమానంలో ఆపరేషన్ కోసం సకాలంలో ముంబైకి చేరుకోగలిగింది.

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.

The Spy Next Door: సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు

The Spy Next Door: సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారారు

యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్‌ను కలవరపరుస్తోన్న అంశం.

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

భారత యుద్ధ నౌకల వివరాలను పాక్ ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర యువ ఇంజినీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

Women Farmers Empowerment: ఆమె లక్ష్యం... రైతు హితం

మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్‌హిత్‌" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి