Home » Maharashtra
హైదరాబాద్ నుంచి పుణె వెళ్లాల్సిన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు రెండుగంటలు ఆలస్యంగా బయల్దేరింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్జెండర్తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...
తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ జ్యోతిష్యుడు మాయ మాటలు చెప్పి మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి ఏకంగా 58 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.
ముంబైలోని విధాన్ భవన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు.
హోలీ రోజున మీద రంగు చల్లాడన్న కోపంతో ఓ వృద్ధురాలు మనవడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.
వారణాసి నుంచి హైదరాబాద్ వస్తున్న 15 మంది ప్రయాణికులు మహారాష్ట్రలో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.