Home » Madhya Pradesh
Czech Republic Princess: డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటోంది. చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా పాతాల్కోట్లోని తమియా అందాలు ఆస్వాదించడానికి వెళ్లింది. అక్కడి చోటా మహదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది.
వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Teacher Offers Alcohol To Students: ఓ ఉపాధ్యాయుడు తన స్థాయిని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడికి తగిన శాస్తి జరిగింది.
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను అంతమొందించింది. ఇష్టారీతిన అతడు మరణించే వరకూ పొడిచి ఆపై ప్రియుడికి ఫోన్ చేసిన పని అయిపోయిందని చెప్పింది.
ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ కంపెనీ గేటు వద్ద కొందరు ఉద్యోగులు అటూ, ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ప్రేమించిన వాడి కోసం కన్నవారిని కాదనుకుని వెళ్లిపోయింది ఓ యువతి. కానీ కన్నపేగు ఊరుకోక.. వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు తండ్రి. వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక కుమార్తె చేసిన పనికి తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
Naka Chandravadni Viral Video: దీంతో హర్షిత, ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Tax Notice To Labourer: మధ్య ప్రదేశ్, బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్కు 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. దీంతో అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఓ పొరపాటు కారణంగా అలా జరిగినట్లు తేలింది.