Home » Loans
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..
ప్రస్తుత కాలంలో లోన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ యాప్ ద్వారా నిమిషాల్లోనే తీసుకోవచ్చు. కానీ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుని ఆర్నేళ్లపాటు చెల్లించకపోతే ఏం జరుగుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు నోటీసులు మాత్రమే పంపిస్తాయా లేదంటే జైలు శిక్ష కూడా పడుతుందా. రూల్స్ ఏం చెబుతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర ఖర్చులతో అనేక మంది కూడా ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ పే (GPay) ద్వారా ఈజీగా రూ.12 లక్షల వరకు లోన్స్ తీసుకునే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.
గతంలో విదేశాలకు వెళ్లి చదవాలంటే దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలు అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలోనే ఈ స్థాయికి మించిన ఖర్చు అవుతోంది. దీంతో అనేక మంది కూడా విద్యా రుణాల కోసం చూస్తుంటారు. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న, కొత్త రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది.
Repo Rate: ఆర్బీఐ రెపో రేటును 6.25 శాతంనుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లు తీసుకుని వడ్డీ కడుతున్న వారికి.. ఇకపై లోన్లు తీసుకోవాలనుకునేవారికి లాభం కలుగనుంది. వడ్డీ రేటు టైపును బట్టి పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంది.
సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోటర్ ఎన్బీఎఫ్సీ సంస్థ పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) నూతనంగా షాప్కీపర్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలు నగదు ప్రవాహం, నిల్వలు, వినియోగదారుల నిర్వహణ వంటి కీలక ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది.
మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, మీ దగ్గర డబ్బు లేకున్నా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు రుణం అందిస్తుంది. ఈ స్కీం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు విషయాలను ఇక్కడ చూద్దాం.
తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టికి వినియోగించకపోవడం ఏటా చర్చనీయంగా మారుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు తెచ్చిన మొత్తంతో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తుంది.