• Home » Kuppam

Kuppam

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!

నడిమూరు గ్రామంలోని వంద ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా నడిమూరు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు విజయవంతం చేశారు.

Chittoor Property Dispute: ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Chittoor Property Dispute: ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.

CM Chandrababu: ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త ప్రాజెక్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త ప్రాజెక్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

CM Chandrababu: గ్యాస్‌ కనెక్షన్ల  నుంచి సౌర విద్యుత్‌ వరకు.. కుప్పంలో సంక్షేమ కార్యక్రమాలు శుభారంభం

CM Chandrababu: గ్యాస్‌ కనెక్షన్ల నుంచి సౌర విద్యుత్‌ వరకు.. కుప్పంలో సంక్షేమ కార్యక్రమాలు శుభారంభం

CM Chandrababu: స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి.

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

TDP: కుప్పంనుంచే ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’!

TDP: కుప్పంనుంచే ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’!

ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లెలో ఈనెల 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడానికి, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.తుమ్మిశివద్ద బహిరంగ సభ కూడా అదే రోజు జరుగనుంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రానున్నారు.

Chittoor: అంగన్వాడీ కార్యకర్తపై కత్తులతో దాడి

Chittoor: అంగన్వాడీ కార్యకర్తపై కత్తులతో దాడి

వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుప్పం మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అక్తర్‌, తన తమ్ముడు అంజాద్‌తో కలిసి అంగన్వాడీ కార్యకర్త నజియా బేగంపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

CM chandrababu: కుప్పం దా..రుణంపై సీఎం సీరియస్‌

CM chandrababu: కుప్పం దా..రుణంపై సీఎం సీరియస్‌

చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పునకు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి