• Home » Kukatpally

Kukatpally

JNTU: జేఎన్‌టీయూకు కొత్త మార్గదర్శకాలు.. సిద్ధమైన ముసాయిదా

JNTU: జేఎన్‌టీయూకు కొత్త మార్గదర్శకాలు.. సిద్ధమైన ముసాయిదా

ఇంజనీరింగ్‌ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్‌టీయూ సరికొత్త సిలబస్‏ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్‌ 25 రెగ్యులేషన్స్‌ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది.

JNTU: స్టార్టప్‏లపై కేంద్రం కొత్త పాలసీ

JNTU: స్టార్టప్‏లపై కేంద్రం కొత్త పాలసీ

విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్‌ కల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ (ఫిట్‌) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్‌టీయూకు వారు చేరుకున్నారు.

Kukatpally: కూన శ్రీశైలం గౌడ్‌ సోదరుడి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య

Kukatpally: కూన శ్రీశైలం గౌడ్‌ సోదరుడి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సోదరుడైన కూన శ్రీనివాస్‌ గౌడ్‌ వేధింపులు తాళలేక ఆయన కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అంకెనపల్లి కుమార్‌ (28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake Liquor Tragedy: కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి

Fake Liquor Tragedy: కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. ఆడెపు విజయ్‌(35) నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.

Excise Department: కల్లు దుకాణాలపై దాడులు..

Excise Department: కల్లు దుకాణాలపై దాడులు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కల్లు కంపౌండ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.

Illicit Liquor: పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య !

Illicit Liquor: పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య !

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య (59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు.

Fake Liquor: ఎక్సైజ్‌ శాఖ నిర్లక్ష్యం వల్లే!

Fake Liquor: ఎక్సైజ్‌ శాఖ నిర్లక్ష్యం వల్లే!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనకు ఎక్సైజ్‌ శాఖ నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది.

Telangana Liquor Tragedy: కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..

Telangana Liquor Tragedy: కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..

Telangana Liquor Tragedy: తెలంగాణలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో బాధితులకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వీరిలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

MLA: తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలి..

MLA: తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలి..

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు.

Hyderabad: ఆగని మృత్యుఘోష

Hyderabad: ఆగని మృత్యుఘోష

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో చాకలి పెద్ద గంగారం(70) శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో మరణించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి