• Home » Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy: ట్యాపింగ్‌ ద్వారా రూ.13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు!

Konda Vishweshwar Reddy: ట్యాపింగ్‌ ద్వారా రూ.13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు!

కేసీఆర్‌ ప్రభుత్వం తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్‌ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్‌ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

MP Konda Vishweshwar Reddy: మునుగోడు ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్

MP Konda Vishweshwar Reddy: మునుగోడు ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్

మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

Konda Vishweshwar Reddy: అప్పుడు గొప్పలు చెప్పి.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు

Konda Vishweshwar Reddy: అప్పుడు గొప్పలు చెప్పి.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు

కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్‌ తప్పిదం.. ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయి.. ఏ కోణంలో చూసినా వైఫల్యాలే ఉన్నాయి.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు.

Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి

Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి

నగరంలోని గుల్జార్‌హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

Vishweshwar Reddy: బీబీపీ పార్టీల కుమ్మక్కు: విశ్వేశ్వర్‌రెడ్డి

Vishweshwar Reddy: బీబీపీ పార్టీల కుమ్మక్కు: విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్‌ భాయ్‌కే పార్టీ(ఎంఐఎం), బాప్‌ బేటేకే పార్టీ (బీఆర్‌ఎస్‌), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్‌)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Konda Vishweshwar Reddy: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్పు రూ.8 లక్షల కోట్లు

Konda Vishweshwar Reddy: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్పు రూ.8 లక్షల కోట్లు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Konda Vishweshwar Reddy: గుర్రంపై కొండా

Konda Vishweshwar Reddy: గుర్రంపై కొండా

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్నే అమ్ముకుంటాయని ఆరోపించారు.

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి