Home » Kolkata
ఫుట్బాల్ దిగ్గజం మెస్సి కోల్కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.
అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.
అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.
అర్జెంటినా ఫుట్బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
కోల్కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
కోల్కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
ప్రధాని మోదీ కోల్కతా రాకపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, మోదీ ఎప్పుడు కోల్కతా వచ్చినా ప్రజల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుందని అన్నారు. ఈరోజు అదే ఉత్సాహం ప్రజలు, కార్యకర్తల్లో కనిపించిందని చెప్పుకొచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షాను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..