• Home » Kodandaram

Kodandaram

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

MLC: గిరిజన జాతి మరింత జాగృతం కావాలి..

MLC: గిరిజన జాతి మరింత జాగృతం కావాలి..

గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్‌ జాటోత్‌ రాజారాం, ఆంగ్లంలో ముదావత్‌ రామునాయక్‌ అనువదించారు.

Kodandaram: ‘ప్రైవేట్‌’ ఫీజుల నియంత్రణకు చట్టం: కోదండ

Kodandaram: ‘ప్రైవేట్‌’ ఫీజుల నియంత్రణకు చట్టం: కోదండ

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని, ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని టీజేఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

TBP JAC: తెలుగును పరిరక్షించుకోవాల్సిందే

TBP JAC: తెలుగును పరిరక్షించుకోవాల్సిందే

తెలుగు భాష పరిరక్షణ కోసం 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని వక్తలు చర్చించారు. సంస్కృతం పరీక్ష దేవనాగరిలో జరిపించాలి, తెలుగు పండితుల శిక్షణ కళాశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు

Kodandaram: పోలీసుల దాడిని ఖండిస్తున్నాం

Kodandaram: పోలీసుల దాడిని ఖండిస్తున్నాం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తమ టీజేఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

Kodandaram: ప్రతిబంధకంగా వారసత్వ అప్పులు: కోదండరాం

Kodandaram: ప్రతిబంధకంగా వారసత్వ అప్పులు: కోదండరాం

2025-26 బడ్జెట్‌ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు.

MLC: జీహెచ్‌ఎంసీ కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది..

MLC: జీహెచ్‌ఎంసీ కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది..

జీహెచ్‌ఎంసీ కార్మికులు చేస్తున్న సేవలను కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం(MLC Professor Kodandaram) అన్నారు.

Kodandaram: కేసీఆర్‌ అవాస్తవాలు ప్రచారం చేశారు

Kodandaram: కేసీఆర్‌ అవాస్తవాలు ప్రచారం చేశారు

కాళేశ్వరం ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ సీఎం కేసీఆర్‌ అవాస్తవాలు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కోదండరామ్‌ విమర్శించారు.

Prof Kodandaram: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది

Prof Kodandaram: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది

Prof Kodandaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే ప్రజలకు జరిగే ఆ కాస్త న్యాయం కూడా జరిగేలా లేదని ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం.. ఆ రాష్ట్ర ప్రజల చేసిన త్యాగానికి సైతం అర్ధం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందారు.

MLC Kodandaram:కేటీఆర్ తప్పు చేశారు..  ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్

MLC Kodandaram:కేటీఆర్ తప్పు చేశారు.. ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్

పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి