Home » Khammam
యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత కమ్మ కులంపై విమర్శలు చేసినట్టుగా ప్రచారం అవుతున్న దుర్మార్గపు మాటలు బాధాకరమని ఖమ్మం కమ్మ మహాజన సంఘం పేర్కొంది.
జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. పత్తి, వరి పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారధిపురం గ్రామ పోడు రైతు ఎట్టి వీరస్వామి (37) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని తనకు ప్రజా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావడంతో ఓ వృద్ధురాలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
పిల్లలు పుట్టడం లేదని కట్టుకున్న భార్యను వదిలేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలున్న, భర్త నుంచి విడిపోయిన మహిళతో సహజీవనం ప్రారంభించాడు. ఆపై మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
న్యాయాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జడ్జి జీ రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పాటు అదనపు కట్నం కోసం భర్త ఖమ్మం రైల్వే ఎస్సై బానోత్ రాణాప్రతాప్ ఆయన కుటుంబ సభ్యులు వేధించడంతో భార్య బానోత్ రాజేశ్వరి (34) ఆత్మహత్య చేసుకుంది.