Home » Jio annual plans
జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్లతో పాటు 50GB AI క్లౌడ్ స్టోరేజ్ను ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్ ప్రకటించింది. 84 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్స్లో మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.
Jio : ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడీటితో రూ. 458 ప్లాన్తోపాటు 365 రోజుల వ్యాలిడీటితో రూ. 1958 ప్లాన్ తీసుకువ వచ్చింది. వీటికి జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ సదుపాయాలను కలిపింది.
ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..
రిలయన్స్ జియో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రధాన పోటీదారులైన ఎయిర్టెల్, Vi, BSNL లకు సవాల్ చేస్తుంది. అయితే ఆ ప్లాన్ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్వర్క్ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు.
దేశంలో కొత్తగా JioStar.com వెబ్సైట్ మొదలైన నేపథ్యంలో కీలక ప్లాన్ల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో కేవలం రూ. 15 నుంచే తమ ప్లాన్స్ మొదలవుతాయని జియోస్టార్ ప్రకటించడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
జియో సహా అన్ని ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) ధరలను పెంచాయి. రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు కారణంగా జియో అనేక ప్లాన్లను సవరించింది. ఇటీవల జియో OTT అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత సభ్యత్వాలను అందించే కొన్ని ప్లాన్స్ని ప్రవేశపెట్టింది.
దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.