Home » Jagan Mohan Reddy
మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటన వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ED: లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిన్న పట్టుబడ్డ రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా సిట్ను కోరింది. ఈడీ ఎంట్రీతో జగన్ అరెస్ట్ అవుతారంటూ మరోసారి ప్రచారం జోరందుకుంది.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవ రెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చారు.
నుదు ట సింధూరం బొట్టు.. తెల్లబడిన గడ్డంతో మా జీ సీఎం జగన్ కనిపించారు. మంగళవారం జరిగిన వైసీపీ పీఏసీ
ఎవరైనా ప్రత్యర్థులపై విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటారు. కానీ, జగన్ ‘రివర్స్’ అనే పదానికి బ్రాండ్ అంబాసిండర్
జగనన్న భూరక్ష పేరుతో ఆనాడు చేపట్టిన హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును ఆయన చేజిక్కించుకుని..
అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
వైసీపీ హయాంలో గాడితప్పిన పాలనను కూటమి ప్రభుత్వం దారిలో పెడుతుంటే...
రాష్ట్రంలోని యువతను మాజీ సీఎం జగన్ రెచ్చగొడుతూ.. వారిని హత్యారాజకీయాల..
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లపై వైసీపీ సైకోలు అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగినరీతిలో..