Home » IVF
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసిన సంచలన విషయాలు ఏబీఎన్ చేతికొచ్చాయి.
'సృష్టి' కేసులో అరెస్టయిన నిందితులను ఆదివారం మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య సేవలు (ఐవీఎఫ్) అందుబాటులోకి వచ్చాయి. గాంధీ దవాఖానలోని ఫర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ సౌకర్యాన్ని ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానే ఉండిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు..
వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం కావాలన్న వారి కల.. కలగానే మిగిలిపోయింది. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా డబ్బులు ఖర్చయ్యాయి గానీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సదరు మహిళ.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంది. చికిత్స అనంతరం..
భారత్లో మగబిడ్డ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే తన తర్వాత వారసత్వం నిలవాలంటే కచ్చితంగా కొడుకే కావాలి.
ఐవీఎఫ్ చికిత్సీ తీసుకుంటుండగా ఓ యువతి అనూహ్య రీతిలో మరణించింది.