Home » ISRO
అంతరిక్ష రంగంలో ఇస్రో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది.
ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువునూ స్కాన్ చేసి..
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్యాన్ మిషన్లో..
నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది.
ఆధునికీకరణ, పరిశోధనలపై భారత్ దృష్టి పెట్టిందని.. దీంతో 2047 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలంలోని..
అంతరిక్ష రంగంలో గడిచిన 63 ఏళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని భారత అంతరిక్ష పరిశోధన..
యాక్సియమ్-4 మిషన్ విజయవంతమైంది శుభాంశూ శుక్లా ప్రయాణిస్తున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో సురక్షితంగా దిగింది. ఇలా ఎందుకూ? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.