Home » Hanuman Jayanti
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
Hanuman Shobha Yatra: హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగుతోంది.
వీర హనుమాన్ జయంతి సందర్బంగా ఆలయాలన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు శనివారం తెల్లవారు జాము నుంచే ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Hanuman Jayanti 2025: రేపు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి జరుగనుంది. ఇప్పటికే చాలా చోట్ల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఏ పనులు చేయాలో.. ఏ పనులు చేయకూడదో తెలుసుకుంటే మంచిది
ఈ నెల 12న జరిగే హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్దహించుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఆవాంచనీ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు.
SRH vs PBKS: సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త భయం పట్టుకుంది. అదే ఫెస్టివల్ ఫీవర్. పండుగుల పేరు చెబితే చాలు.. తెలుగు టీమ్ వణుకుతోంది. అందుకే బజరంగబలిని నమ్ముకుంటోంది ఆరెంజ్ ఆర్మీ. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం దక్షిణాది హనుమద్ జయంత్యుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రవచనాలు, హనుమాన చాలీసా పఠనాలను నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కసాపురం ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ...
Telangana: నగరంలో నిన్న (మంగళవారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గౌలీగూడలోని రామ మందిరం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అశేష భక్తజనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.
Telangana: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది.