• Home » Gudur

Gudur

Trains: 31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు

Trains: 31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు

31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మధ్య సబర్బన్‌ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.

Trains: మూడు మార్గాల్లో 160 కి.మీ వేగంతో రైళ్లు

Trains: మూడు మార్గాల్లో 160 కి.మీ వేగంతో రైళ్లు

చెన్నై-గూడూరు, అరక్కోణం-జోలార్‌పేట, సేలం-కోయంబత్తూర్‌ తదితర మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది.

Nellore: నేడు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Nellore: నేడు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఏం జరిగిందో తెలిస్తే..

అంతా అనుకున్నట్లు జరిగుంటే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సింది. శుక్రవారం ఉదయం ఆమె పెళ్లి కూతురుగా పీటలమీదకు ఎక్కాల్సి ఉంది. కానీ.. ఆ ఇంట విషాదం నెలకొంది. పది రోజుల కిందట అదృశ్యమైన ఆ విద్యార్థిని.. పంబలేరు వాగులో గురువారం మృతదేహంగా తేలింది.

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా గూడూరు, నెల్లూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు..

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా గూడూరు, నెల్లూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు..

చెన్నై: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌(Christmas, New Year) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06039 తాంబరం - కన్నియాకుమారి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు(Superfast train) ఈనెల 24, 31 తేదీల్లో తాంబరం నుంచి అర్ధరాత్రి 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Trains: రేపు సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్లు పాక్షిక రద్దు

Trains: రేపు సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్లు పాక్షిక రద్దు

చెన్నై సెంట్రల్‌-గూడూరు సెక్షన్‌(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి