• Home » GHMC

GHMC

Heavy Rain: గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain: గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

GHMC: బల్దియా గొప్పలు.. తప్పవా తిప్పలు..

GHMC: బల్దియా గొప్పలు.. తప్పవా తిప్పలు..

బల్దియా గొప్పలు ప్రజలకు తిప్పలుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ప్రచార ఆర్భాటం, పని చేస్తున్నామనే భావన ప్రజల్లో కల్పించేందుకు చేపట్టిన చర్యలు మొదటికే మోసం తెచ్చాయి.

GHMC: ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు ట్రైబ్యునల్‌

GHMC: ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు ట్రైబ్యునల్‌

రాష్ట్రంలో తొలిసారిగా టౌన్‌ప్లానింగ్‌ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల సముదాయంలోనే ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Fasiuddin: మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు..

Fasiuddin: మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు..

Fasiuddin emotional statement: ఎండీ సర్దార్ తనకు దగ్గరి వాడని .. అతని మరణం తనను కలిచి వేసిందని మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ అన్నారు. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, కానీ అక్కడ తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ ప్రమాదవ శాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చారని.. కానీ...

BJP: మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

BJP: మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా కొనసాగుతున్నాయని వారు విమర్శించారు. ఇంకా వారు ఏమన్నారంటే...

Kavitha: జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Kavitha: జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వర్షాకాల అత్యవసర, తక్షణ మరమ్మతు బృందాలకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వాన్ని కోరారు.

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

నువ్వెవరే నాకు లెటర్‌ ఇవ్వడానికి.. పోవే పో.. నీ లెటర్‌ నాకు అక్కర్లేదు.. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా... రెండురోజుల్లో నీ పని చెప్తా.. పోవే.. పో’’..

GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..

GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాల సెల్లార్ల పరిశీలనకు ఆధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు భవనాల సెల్లార్లను పరిశీలించాలని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి