• Home » GHMC

GHMC

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

హైదరాబాద్‌లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.

ఎర్త్ అవర్..  హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్.. హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్‌లో భాగంగా ఈరోజు ఒక గంట పాటు అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది.

రోజుకు 8000 ట్యాంకర్లు..

రోజుకు 8000 ట్యాంకర్లు..

హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్‌ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ స్పందించారు.

ఆగని నీటి దందా

ఆగని నీటి దందా

వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించారు.

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ఐటీ కారిడార్‌ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌ రింగురోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరించిన తర్వాత మూడు కార్పొరేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..

హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి