Home » Fish
ఓ చెరువు గట్టున ఓ చేప హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి చేతిలోకి తీసుకుని నీటిలో పడేశాడు. ఇలా చేయగానే ఏ చేప అయినా రయ్యిన నీటిలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ చేప మాత్రం ఇలా నీటిలోకి వేయగానే..
విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.
Doomsday Fish: కొద్దిరోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్ సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.
Fish Price: హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది.
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వతేదీ నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
ఎలా పట్టాడో ఏమో తెలీదు గానీ ఓ వ్యక్తి పెద్ద చేపను పట్టుకుంటాడు. ఓ చేతిలో చేపను పట్టుకున్న ఆ వ్యక్తి.. మరో చేతిలో కూల్ డ్రింక్ టిన్ బాటిల్ను పట్టుకుని ఉంటాడు. ఈ క్రమంలో చేప చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..
ఓ వ్యక్తి చేపలతో నిండిన వలను చెరువు గట్టున పెట్టి ఉంటాడు. అయితే అందులోని ఓ చేప.. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది. అది అసాధ్యం అన్నట్లుగా మిగతా చేపలన్నీ కామ్గా ఉండిపోతాయి. కానీ ఆ చేప మాత్రం.. ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆ చేపలను తినడం ఏమోగాని తాకితేనే వివిధ చర్మ వ్యాధులు వస్తున్నాయట. రామేశ్వరం సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేపలను తినడం సంగతి అటుంచితే కనీసం తాకితేనే వివిధ చర్మవ్యాధులు వస్తున్నాయని పలువురు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది. వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు