Home » Eluru
ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి వరద శాంతించింది. దీంతో పునరావాస కేంద్రాలకు చేరుకున్న ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమం అందించామని ఎవరైనా చెబితే కూటమి నాయకులు చర్చకు సిద్ధమని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు.
YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.
Crime News: ఏలూరు శాయ్ క్రీడా సంస్థలో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న బాలికల పట్ల కోచ్ వినాయక ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. దీంతో ఓ బాలిక స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఏలూరు జిల్లా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద విశాలమైన ప్రాంగణంలో వేగ జ్యువెలర్స్ షోరూమ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్ను సినీ నటి సంయుక్త మీనన్తో కలిసి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
స్కూల్ పునఃప్రారంభం రోజున.. విధి నిర్వహణలో ఉండగానే.. గుండెపోటుతో ఓ హెచ్ఎం కుప్పకూలి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్కు సంబంధించి సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.