• Home » Eetala Rajender

Eetala Rajender

MP Etala Rajender: కవిత ఎపిసోడ్‌‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

MP Etala Rajender: కవిత ఎపిసోడ్‌‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.

Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి

Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి

నగరంలోని గుల్జార్‌హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

BJP: హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..

BJP: హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..

హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయని, దీంతో కాలనీలో ప్రజలు ఉండలేని స్థితి వచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... హైడ్రా అధికారుల తీరుతో ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు.

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై  మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..

Parliament: పార్లమెంట్‌లో బీసీల సమస్యలపై చర్చించిన తెలంగాణ ఎంపీలు..

BC issues in Parliament: పార్లమెంట్‌లో ఇవాళ బీసీ రిజర్వేషన్‌లపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

Etela Rajender : కాంగ్రెస్  నేతలు పరువు తీసుకున్నారు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

Etela Rajender : కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

Etela Rajender: దేశాన్ని గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బొగ్గు విద్యుత్ ఉన్న ప్రాంతాలు అన్ని బొందల గడ్డలుగా మారాయని విమర్శించారు. కొన్ని మందులపై ట్యాక్స్ లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.

MP Etala: ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్.. కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే

MP Etala: ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్.. కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే

మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్‌(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్‌పేట్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్‌ శంకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

MP Etala: ఎంపీ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్.. ఇళ్లను కూల్చడం ఆపకపొతే ఖబడ్దార్‌

MP Etala: ఎంపీ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్.. ఇళ్లను కూల్చడం ఆపకపొతే ఖబడ్దార్‌

గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.

MP Etala: ఆకలి ఉన్న వారికే అధికారం రావాలి..

MP Etala: ఆకలి ఉన్న వారికే అధికారం రావాలి..

ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్‌ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.

MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ

MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ

భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి